దూర‌ద‌ర్శ‌న్‌లో తిరిగి ప్ర‌సారం కానున్న శ్రీకృష్ణ సీరియ‌ల్
లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమితం కావ‌డంతో దూర‌ద‌ర్శ‌న్ ఇతిహాసాల‌కి సంబంధించిన సీరియ‌ల్స్‌ని తిరిగి ప్ర‌సారం చేస్తుంది. ఇప్ప‌టికే రామనంద్ సాగర్  రామాయణం ,బిఆర్ చోప్రా మహాభారత్ దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అవుతుండ‌గా, తాజాగా శ్రీకృష్ణ సీరియ‌ల్‌ని తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  దూర…
సర్వ మానవాళి కోసమే ‘విష జ్వర పీడ హర యాగం’
విశాఖపట్నం:  సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.  కరోనా  నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం శనివారంతో విజయవంతంగా ముగిసింది. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహి…
ఒక్క కేసు లేదు, అయినా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి!
షిల్లాంగ్‌:   అగ్రరాజ్యంతో సహా ప్రపంచదేశాలన్నిటిని వణికిస్తున్న  కరోనా వైరస్‌  భారత్‌లోనూ తన ప్రభావాన్ని ఎక్కువగానే చూపుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కేంద్ర చర్యలతో పాటు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్రా…
ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశామని తెలిపారు. ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నిక ఉంటుందని …
వ‌చ్చే సంక్రాంతికి ఎన్టీఆర్‌తో రానున్న త్రివిక్ర‌మ్..!
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌తో క‌లిసి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాడు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర భారీ విజ‌యం సాధించింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఆద‌రించ‌డంతో వ‌సూళ్ళ వర్షం కురుస్తుంది…